జగన్ బెయిల్ రద్దు చేయండి : కోర్టులో వైసీపీ ఎంపీ పిటిషన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి త్వరగా కేసు నుంచి బయటపడాలనే కేసు వేశానన్నారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. సీబీఐ కోర్టులో ఏ-1గా ఉన్న ఏపీ సీఎం జగన్ బెయిల్ను రద్దు చేయాని రఘురామకృ ష్ణంరాజు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్మోహన్రెడ్డి 11 సీబీఐ ఛార్జి షీట్లలో ఏ-1గా ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్టు తెలిపారు ఇన్ని ఛార్జిషీట్లు వేసినా… ట్రయల్ ఆస్యంగా జరుగుతోందన్నారు. కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, ప్రత్యర్థు నానా రకాలుగా మాట్లాడటం బాధాకరమని, వారికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే హైకోర్టు తలుపుతట్టానన్నారు. కోర్టుకు వెళ్లకపోవడం… అనుమానించే విధంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని, జయలిత, లాూ తదితయి తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి.. కేసు నుంచి బయటపడాలన్నారు. త్వరగా కేసు తేలిపోతుందని నమ్ముతున్నానని తెలిపారు.