చలికాలంలో నెయ్యి చేసే మంచి
జీర్ణరసాల ప్రేరణకు నెయ్యి తోడ్పడుతుంది. అందుకే ఆహారంతో పాటు నెయ్యిని తీసుకోవడం వల్ల తిన్నది మంచిగా జీర్ణమవుతుంది. శీతాకాలంలో నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరానికి
భలే టేస్టీగా ఉండే ఎగ్ సూప్
కావాల్సిన పదార్థాలు : గ్రుడ్లు ` 2, సోయాబీన్ సాస్ ` 1 టీస్పూన్, పెప్పర్ పౌడర్ ` 1/2 టీస్పూన్,, ఉప్పు `
అవినాశ్ రెడ్డి ఎక్కడికైనా పారిపోయాడా ?
గుండెపోటుకు గురైన తల్లికి చికిత్స అందిస్తుంటే ఎంపీ అవినాశ్ విచారణ నుంచి వెసులుబాటు కోరారని, దానిపై రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మెరుగైన చికిత్స కోసం అవినాశ్ తల్లిని హైదరాబాద్ తరలిస్తుంటే, మార్గమధ్యంలో మంచి ఆసుపత్రి ఉండడంతో అత్యవసర వైద్యం కోసం
తగ్గిన కరోనా కేసులు
కేంద్ర ఆరోగ్యశాఖ తాజా లెక్కల ప్రకారం, గత 24 గంటల్లో 24 మంది కరోనాతో మరణించారు. వీరిలో కేరళకు చెందిన వారే తొమ్మిది మంది ఉన్నారు. దీంతో, దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,31,369కు చేరుకుంది. ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.14