ప్రియాంకకు రెండోసారి కరోనా
- 64 Views
- admin
- August 10, 2022
- జాతీయం తాజా వార్తలు
ఢల్లీి : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ రెండు నెలల వ్యవధిలోనే మరోసారి పాజిటివ్గా తేలారు. జూన్లో ఆమె తొలిసారి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ప్రియాంక ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నానని ట్వీట్ చేశారు. మరోపక్క, రాహుల్గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ మధ్య ప్రియాంక తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా కరోనా సోకింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆమె కోలుకున్నారు.
Categories

Recent Posts

