శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.75 కోట్లు
- 107 Views
- wadminw
- December 15, 2016
- తాజా వార్తలు
తిరుపతి, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మంగళవారం వేకువజాము నుండి రాత్రివరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుని సమర్పించిన కానులను ఆలయంలోని పరకమణిలో లెక్కింపులు నిర్వహించారు. దీంతో శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కింపులు నిర్వహించగా ఈ మేరకు సుమారు రూ.2.75 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Categories

Recent Posts

