విశాఖలో ఆ రోజు నాకు బోర్డింగ్ పాస్ ఇప్పించింది అశోక్ గజపతిరాజే!
- 20 Views
- admin
- June 30, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

‘స్టేషన్ మేనేజర్ ను ఆయన పిలిచారు. రెడ్డి ఏది అడుగుతున్నారో అది ఇవ్వండి’ అని అశోక్ గజపతిరాజు ఆదేశించినట్టు దివాకర్ రెడ్డి వెల్లడించారు. ఆ రోజున అదే విమానంలో విశాఖ నుంచి హైదరాబాద్ కు తాను వచ్చానని చెప్పారు. ఈ సంఘటనపై విచారణకు మంత్రి ఆదేశించడంపై జేసీని ప్రశ్నించగా, ‘ఆయన రాజకీయనాయకుడు కాదు.. అధికారి. ఆయన రాజకీయనేతగా పనిచేయడం లేదు.. అధికారిలా పనిచేస్తున్నారు’ అని చెప్పారు. కాగా, జేసీ గొడవతో తనకు ఎటువటి సంబంధం లేదని అశోక్ గజపతిరాజు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Categories

Recent Posts

