రాజును పోలీసులే చంపారు
- 50 Views
- admin
- September 16, 2021
- జాతీయం తాజా వార్తలు స్థానికం
తన కుమారుడిని పోలీసులే చంపారని రాజు తల్లి వీరమ్మ అంటోంది. రాజును పోలీసులు మూడు రోజుల క్రితమే అరెస్ట్ చేశారని వీరమ్మ చెబుతోంది. రాజును రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసిందని వెల్లడిరచింది. తమను పోలీసులు వదిలిపెట్టినప్పుడే రాజు పోలీసులకు దొరికినట్టు అర్థమైందని పేర్కొంది. కాగా సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు రైలు పట్టాలపై శవమై కనిపించడం తెలిసిందే. రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ దుర్మార్గుడికి అదే తగిన శిక్ష అని సర్వత్రా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Categories

Recent Posts

