వంటిల్లు
- 56 Views
- admin
- May 13, 2019
సనాతన ధర్మాన్ని రక్షించేవారే బ్రాహ్మణులు: సరస్వతీస్వామి
పురహితాన్ని కోరేవారే పురోహితులు – మహిళలతోనే అవైదిక కార్యక్రమాలు————- కాకినాడ, ఫీచర్స్ ఇండియా—————- మహిళాపౌరోహిత్యంతో దేశానికి అరిష్టం జరుగుతుందని శాస్త్రంలో ప్రస్తావించ బడలేదని అవైదిక కార్యక్రమాల నిర్వహణాన్ని ఖచ్చితంగా నిలువరించాల్సిన బాధ్యత పురోహి తులపైన ఉందని బదిరి ద్వారాకాపీఠ జగ్గద్గురువులు శంకరాచార్యశిష్యులు శాతవాహన సంస్థాన పంపాక్షేత్ర పీఠాధిపతులు (హంపి)
- 55 Views
- admin
- May 11, 2019
మానవత్వం చాటుకున్న సేవా సంస్థ, విద్యార్థులు
బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారికి రూ.లక్షా 40 వేలు ఆర్థిక సాయం అందజేత——————- విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ మత్యువుతో పోరాడుతున్న చిన్నారికి మానవతావాదులు ఆదుకున్నారు. శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ (సేవ) సంస్థ అధ్యక్షురాలు, ఏవిఎన్ కళాశాల అధ్యాపకురాలు పైడి రజనీ,
- 63 Views
- admin
- May 10, 2019
మరో 40 ఏళ్లు జగనే సీఎం .. సినీనటి రమ్యశ్రీ
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా————- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివె ందుల పులిబిడ్డ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు సినీ నటి, వైసీపీ నేత రమ్యశ్రీ. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయ మని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఓ
- 57 Views
- admin
- May 9, 2019
తొలిసారిగా నగరంలో మహళల కార్ ర్యాలీ
ఈనెల 19న నిర్వహణ———————— విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : మహా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 19 న మహిళల కార్ ర్యాలీని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళలు కార్లు డ్రైవ్ చేస్తూ చేపట్టనున్న ఈ ర్యాలీ మహిళల్లో మనోస్థైర్యాన్ని , రహదారి భద్రతపై అవగాహన కల్పించే
- 78 Views
- admin
- May 8, 2019
కళానిలయం.. శ్రీమాతా రికార్డింగ్ కంపెనీ
జానపద, రంగస్థల పద్యాలను భావి తరాలకు అందిస్తూ సేవ————- డిజిటలైజేషన్తో కళాకారులకు ప్రోత్సాహం—————- విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : పౌరాణిక పద్య నాటకాలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ఆనవాలు. పల్లె పదాలు మన జానపదాలు. తప్పెట గుళ్లు మన గుండె చప్పుళ్లు. చెక్క భజనల భక్తి గీతాలు.. పురాణ


