వంటిల్లు
- 71 Views
- admin
- May 1, 2019
కొబ్బరినీళ్లే కానీ.. లాభాలెన్నో!
సిద్దిపేట అర్బన్: ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఎండలు తీవ్రమవుతున్నాయి. భానుడి భగభగతో అమాంతం పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొబ్బరి బోండాలు, చల్లటి మజ్జిగ, నిమ్మరసం, శీతల పానీయాలు తీసుకుంటుంటారు. దీనికోసం పట్టణ కూడళ్లు, జన సందోహాల ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు,
- 61 Views
- admin
- May 1, 2019
అతివాడకం అనర్థం.. ఇంటర్నెట్తో ఒంటరితనం!
న్యూఢిల్లీ: వాట్సాప్, ఫేస్బుక్ ఇలా ఇంటర్నెట్తో ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. చిన్నారులు, పెద్దలు అన్ని వర్గాల ప్రజలు కంప్యూటర్, స్మార్ట్ఫోన్ల చేతిలో కీలుబొమ్మలవుతున్నారు. కంప్యూటర్ ముందు కూర్చుంటే అసలు సమయమే తెలియకుండా గడుపుతున్నారు. వేసవికాలం వచ్చిదంటే చాలు పిల్లలు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లలోని యాప్స్, గేమ్స్తోనే లీనమవుతున్నారు. పెరుగుతున్న
- 65 Views
- admin
- May 1, 2019
భారత బంగాళాదుంపల రైతులపై ‘లేస్’ కేసులు
‘బంగాళాదుంపలు’ పండించారని కేసు పెట్టిన చిరుతిళ్లు సంస్థ————– తమ విత్తనాల కాపీ రైటు ఉల్లఘించారని ఆరోపణ————- పెప్సీకో సంస్థపై మండిపడుతున్న బంగాళాదుంపల రైతులు————- కేసుల విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన రైతు సంఘాలు———— హైదరాబాద్, ఫీచర్స్ ఇండియా : అమెరికా కంపెనీ పెప్సీకో ఇండియా తమ విత్తనాల కాపీరైట్
- 56 Views
- admin
- May 1, 2019
ఊరిపై పగతోనే హత్యలు
బగతంలో మహిళను వేధించినందుకు చెట్టుకు కట్టేసి చితకబాదిన గ్రామస్థులు————– బఅవమానంతో సైకో కిల్లర్గా మారాడు.. మూడు హత్యలు శ్రీనివాస్రెడ్డి పనే————– బవిూడియాతో రాచకొండ సీపీ మహేశ్భగవత్————– హైదరాబాద్, ఫీచర్స్ ఇండియా————— అయిదేళ్ల క్రితం ఓ మహిళను వేధించిన ఘటనలో గ్రామస్థులు చితకబాదడంతో అవమానంగా భావించిన మర్రి శ్రీనివాస్రెడ్డి.. ఆ
- 71 Views
- admin
- April 30, 2019
అప్పన్న ఆలయంలో చందన గుబాళింపు
సాంప్రదాయ బద్దంగా తొలివిడత చందనం అరగదీత ప్రారంభం————— సింహాచలం, ఫీచర్స్ ఇండియా ం ప్రముఖ దివ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీ నసింహస్వామి సన్నిధిలో తొలివిడత చందనం అరగదీత వైభవంగా ప్రారంభమైంది. స్వామి ఉత్సవాల్లో ప్రధానమైన ఉత్సవం ఈ చందనోత్సవం. 364 రోజులు చందనంలో భక్తులకు దర్శనమిచ్చే అప్పన్న స్వామి, వైశాఖశుద్ధతదియ


