వంటిల్లు
- 91 Views
- admin
- May 21, 2018
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ప్రజలు బాధపడుతున్న సమస్య మధుమేహం (షుగర్). ఇందులో రెండు రకాలు ఉంటాయని ఇప్పటివరకు అందరికి తెలుసు. ఒకటి వంశపారంపర్యం, జన్యుపరంగా వచ్చే టైప్-1 డయాబెటిస్ కాగా.. రెండోది మన జీవన శైలి, బహిర్గత కారణాలతో వచ్చే టైప్-2 డయాబెటిస్. కానీ మధుమేహం వచ్చేందుకు గల
- 87 Views
- admin
- May 21, 2018
కొడితే ఊరుకోం..! విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ హెచ్చరిక
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా పోలీసులకు సమాచారం ఇవ్వండి కొట్టినట్టు తేలితే క్రిమినల్ కేసు పెడతాం విశాఖ క్రైం, ఫీచర్స్ ఇండియా: బీహార్ ముఠా…దొంగల ముఠా..అంటూ అనుమానితులపై అకారణంగా కొట్టే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ హెచ్చరించారు. కమిషనరేట్ సమావేశపు మందిరంలో
- 75 Views
- admin
- May 21, 2018
అతి తక్కువ రోజులు సీఎంగా చేసింది వీరే
(ప్రత్యేకప్రతినిధి-ఫీచర్స్ఇండియా) సీఎం పదవికి రాజీనామా చేసిన అతి తక్కువ కాలం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న నేతల్లో ఒకరిగా నిలిచారు. మూడో రోజే సీఎం పదవికి రాజీనామా చేసిన యడ్డీ.. రోజుల వ్యవధిలో సీఎం పదవి నుంచి వైదొలగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2007లోనూ యడ్యూరప్ప 8 రోజుల్లోపే
- 107 Views
- admin
- May 21, 2018
ప్రముఖ రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణి ఇకలేరు
కాలిఫోర్నియాలో గుండెపోటుతో మృతి ఆమె రచనలకు ఇప్పటికీ ఆదరణే ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అమెరికాలో మరణించా రు. కాలిఫోర్నియాలోని కుమార్తె నివాసంలో ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. సులోచనా రాణి మరణించిన విషయాన్ని ఆమె కుటుం బ సభ్యులు ధవీకరించారు. సులోచనారాణి 1940లో క ష్ణా
- 91 Views
- admin
- May 21, 2018
మిస్టరీగా మారిన పింక్ డైమండ్
(ప్రత్యేకప్రతినిధి – ఫీచర్స్ఇండియా) తిరుమల శ్రీవారికి ఆభరణాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని పోయాయి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు దేశమంతటా విన్పిస్తున్నాయి. ప్రధాన అర్చకులు రమణదీక్షితుల ఆరోపణలతో కొత్త అనుమానాలు బలపడుతున్నాయి. అయితే శ్రీవారి వజ్రాల హారంలోని పింక్ డైమండ్ మాయమైందని రమణ దీక్షితులు గత కొన్ని రోజులుగా ఆరోపణలు


