Health & Beauty
- 138 Views
- admin
- April 25, 2023
తగ్గిన కరోనా కేసులు
కేంద్ర ఆరోగ్యశాఖ తాజా లెక్కల ప్రకారం, గత 24 గంటల్లో 24 మంది కరోనాతో మరణించారు. వీరిలో కేరళకు చెందిన వారే తొమ్మిది మంది ఉన్నారు. దీంతో, దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,31,369కు చేరుకుంది. ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.14
- 128 Views
- admin
- April 17, 2023
కాస్త తగ్గిన కరోనా
దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 60 వేల మార్కు దాటింది. ప్రస్తుతం 60,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,111 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. గడచిన 24 గంటల్లో వైరస్ వల్ల 27 మరణాలు నమోదయ్యాయి.
- 156 Views
- admin
- April 13, 2023
మరో 12 రోజులపాటు కరోనా విజృంభణ!
దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్, దాని ఉపరకం ఎక్స్బీబీ. 1.16 కారణమని, కేసుల పెరుగుదల వేగంగా ఉన్నప్పటికీ వైరస్ తీవ్రత మాత్రం తక్కువగా ఉందని అంటున్నారు. ఆసుపత్రిలో చేరికలు, మరణాలు పెరుగుతున్న దాఖలాలు కూడా లేవు. కాగా, నిన్న దేశవ్యాప్తంగా 7,830 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు
- 190 Views
- admin
- February 11, 2023
గుండెకు గుడ్డుతో ఎంతో మేలు..
వారంలో ఐదు అంతకంటే ఎక్కువ కోడి గుడ్లను తినే వారిలో బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటున్నట్టు బోస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజూ కోడిగుడ్డు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచి జరుగుతుందని చెబుతున్నారు. 2,300 మందిపై బోస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.అంతేకాదు రక్తపోటు కూడా
- 241 Views
- admin
- December 12, 2022
వేడి నీళ్లతో స్నానంతో హైపర్ టెన్షన్ !
వేడి నీళ్ల స్నానం నరాలకు హాయిని కలిగించినా రక్తప్రసరణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అమెరికా డాక్టర్ హెచ్చరించారు. రక్తప్రసరణ వేగం పెంచి హైపర్ టెన్షన్ కు కారణమవుతుందని డాక్టర్ వివరించారు. చలికాలంలో వేడి నీళ్లతో స్నానం మనం తరుచు చేస్తుంటాం. అయితే, నీళ్లు కాస్త వెచ్చగా ఉంటే పరవాలేదు


