అంతర్జాతీయం
- 18 Views
- admin
- September 8, 2021
జైల్లో అగ్ని ప్రమాదం .. 41 మంది ఖైదీల మృతి
బుధవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ఇండోనేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. జైలులో అగ్ని ప్రమాదం సంభవించి 41 మంది ఖైదీలు మృతువాత పడ్డారు. 8 మంది తీవ్రంగా గాయపడగా 72 మందికి గాయాలయ్యాయి. నిద్రలో ఉన్న ఖైదీలు ఈ విషయం తెలియకపోవడంతో అగ్నికీలలకు ఆహుతయ్యారు. దేశ
- 13 Views
- admin
- September 6, 2021
పంజ్షీర్ తాలిబన్లు ఆక్రమించుకోలేదు
పంజ్ షీర్ ప్రాంతం తాలిబన్ల వశమైందన్న ప్రచారంలో నిజంలేదని ఎన్ఆర్ఎఫ్ (నేషనల్ రెసిస్టెంట్ ఫ్రంట్-ఎన్ఆర్ఎఫ్) వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆడియో సందేశం పోస్టు చేశారు. అంతకుముందు తాలిబన్ల ప్రకటన వెలువడిన వెంటనే ప్రతి ఘటన దళాల (నేషనల్
- 13 Views
- admin
- September 6, 2021
బుర్ఖా ధరించలేదని కాల్చివేత
ఆరు నెలల గర్భిణి అయిన ఓ మహిళా పోలీసును తాలిబన్లు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. బుర్ఖా వేసుకోలేదనే కారణంతో ఆమెను తాలిబన్లు చంపేయడం గమనార్హం. ఈ విషాదకర సంఘటన ఆమె భర్త, పిల్లలు, కుటుంబసభ్యుల ముందే జరిగింది. గర్భిణి అని కూడా చూడకుండా సదరు మహిళను అత్యంత
- 24 Views
- admin
- August 30, 2021
పారాలింపిక్స్లో భారత్కు మరో స్వర్ణం
టోక్యో పారాలింపిక్స్లో భారత్ కు మహిళా షూటర్ అవని లేఖర తొలి స్వర్ణం అందించడం తెలిసిందే. కాగా సోమవారమే మరో ఈవెంట్లో భారత్కు మరో స్వర్ణం సాధించిది. భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు సుమీత్ ఆంటిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఎఫ్64 కేటగిరీలో సోమవారం జరిగిన జావెలిన్ త్రో
- 15 Views
- admin
- August 30, 2021
ఆఫ్ఘాన్లో ముప్పు ఉంటే తెలపాలి
‘ఆఫ్ఘనిస్థాన్లో ఏదైనా తీవ్ర ముప్పు ఉంటే మాకు తెలియజేయాలి. అంతేతప్ప ఏకపక్షంగా దాడులు చేయడం తగదని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాబూల్ ఎయిర్ పోర్టుపై దాడికి యత్నించిన ఆత్మాహుతి దళ సభ్యుడిని అమెరికా బలగాలు నిన్న డ్రోన్ దాడిలో తుదముట్టించాయి. ఈ ఘటనలో


