అంతర్జాతీయం
- 16 Views
- admin
- June 28, 2022
కీవ్పై మళ్లీ రష్యా దాడులు
రష్యా భీకర క్షిపణి దాడులతో ఉక్రెయిన్ రాజధాని తల్లడిల్లుతోంది. మూడు వారాల తర్వాత కీవ్పై రష్యా దాడి చేయడం ఇదే ప్రథమం. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై ఒక్కరోజే రష్యా 14 క్షిపణులను సంధించడం ద్వారా దాడుల్లో తీవ్రతను మరింత పెంచింది. కీవ్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ రష్యా క్షిపణి
- 7 Views
- admin
- June 27, 2022
మావోయిస్టులకు చైనా సాయం ?
అనుమానిత మావోయిస్టులను గుర్తించేందుకు, ఆయుధాల సమాచారంతో పోలీసులు గయ, ఔరంగాబాద్, బంకా జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. గత మూడు రోజులుగా సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ పోలీసులు ఆపరేషన్ నిర్వహించగా.. బోక్తా అనే మావోయిస్టును అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో చైనా తయారీ
- 33 Views
- admin
- June 25, 2022
30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యా !
1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ సిబ్బంది తనను కనీసం 30 సార్లు లైంగికంగా వేధించారని అమెరికా మాజీ టెన్నిస్ క్రీడాకారిణి ఆండ్రియా జేగర్ తెలిపారు. తాను టోర్నమెంట్లలో పాల్గొన్నపుడు అసోసియేషన్ అధికారులు ఆల్కహాలిక్ డ్రిరక్స్ ఇచ్చి లైంగికంగా వేధించారని జేగర్ వివరించారు. 1982 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనలిస్ట్
- 15 Views
- admin
- June 24, 2022
ఇండియాలో 42 లక్షల మంది ప్రాణాలు కాపాడిన వ్యాక్సిన్స్
కరోనా టీకా ప్రభావంతో 2021లో 42 లక్షలకు పైగా మరణాలు ఆపగలిగారని ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ప్రచురించారు. మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో దేశంలో ‘‘అధిక’’ మరణాల అంచనాలపై జరిపిన పరిశోధనలను ఆధారంగా చేసుకుని స్టడీ నిర్వహించారు. కొవిడ్-19 వ్యాక్సిన్.. కరోనా మహమ్మారిని దీటుగా అడ్డుకుని అనేక
- 30 Views
- admin
- September 8, 2021
జైల్లో అగ్ని ప్రమాదం .. 41 మంది ఖైదీల మృతి
బుధవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ఇండోనేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. జైలులో అగ్ని ప్రమాదం సంభవించి 41 మంది ఖైదీలు మృతువాత పడ్డారు. 8 మంది తీవ్రంగా గాయపడగా 72 మందికి గాయాలయ్యాయి. నిద్రలో ఉన్న ఖైదీలు ఈ విషయం తెలియకపోవడంతో అగ్నికీలలకు ఆహుతయ్యారు. దేశ


