అంతర్జాతీయం
- 20 Views
- admin
- August 20, 2021
ఆఫ్ఘన్లో జర్నలిస్టుల కోసం తాలిబన్ల వేట
విదేశీ మీడియా సంస్థలకు చెందిన విలేకరులను వేటాడడడం మొదలు పెట్టారు తాలిబన్లు. ఆఫ్ఘనిస్థాన్ లో వార్తాసేకరణ జరుపుతున్న పాత్రికేయుల కోసం తాలిబన్లు వేటాడుతున్నారు. తాజాగా డీడబ్ల్యూ (డాట్షూ వెల్లే) అనే జర్మన్ టీవీ చానల్ ప్రతినిధి కోసం కాబూల్ లో ఇంటింటికీ తిరిగి గాలించారు. అతడు
- 17 Views
- admin
- August 16, 2021
ఘనీ నాలుగు కార్లు, హెలికాప్టర్ నిండా నగదుతో పారిపోయాడు
తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించడంతో ఘనీ నాలుగు కార్లు, హెలికాప్టర్ నిండా నగదుతో దేశం విడిచి పారిపోయాడని రష్యా రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. రక్తపాతాన్నినివారించాలని భావించినట్టు అతను పేర్కొన్నాడని తెలిపింది. రష్యన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఇస్చెంకో తన వ్యాఖ్యలను రాయిటర్స్తో ధృవీకరించారు. నాలుగుకార్లు డబ్బుతో నిండి
- 15 Views
- admin
- August 2, 2021
డెల్లా ప్లస్పై కొవాగ్జిన్ మెరుగైన పని తీరు
కొవాగ్జిన్కు అత్యవసర వినియోగం కోసం భారత్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, ఇరాన్, మెక్సికో సహా 16 దేశాలు ఆమోదం తెలిపాయి. మరో 50 దేశాల్లో ఆమోదం ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. భారత్లో ఇప్పటి వరకూ 43 కోట్లకుపైగా డోస్ల పంపిణీ జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంలో
- 36 Views
- admin
- July 24, 2021
టోక్యో ఒలింపిక్స్లో భారత్ శుభారంభం
సిడ్నీ ఒలింపిక్స్లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా, ఆ తర్వాత ఒలింపిక్స్లో పతకం గెలిచిన భారత వెయిట్ లిఫ్టర్గా మీరాబాయి నిలిచారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్ శుభారంభం చేసింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో
- 35 Views
- admin
- July 17, 2021
ఒలింపిక్ విలేజ్లో తొలి కోవిడ్ కేసు
కరోనా వైరస్ కారణంగా గతేడాది జులైలో నిర్వహించాల్సిన ఒలింపిక్ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడ్డాయి. కోవిడ్ నిబంధనల మధ్య క్రీడలను నిర్వహించాలని జపాన్ నిర్ణయించింది. ఇప్పటికే ఒలింపిక్ విలేజ్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యయిక పరిస్థితి కొనసాగుతోంది. గత నెల రోజుల నుంచి కఠిన ఆంక్షలను అమలు


