తాజా వార్తలు
- 4 Views
- admin
- June 29, 2022
అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ నుంచే పాలన సాగించాలన్న నిర్ణయం తీసుకున్న నాటి టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులను అమరావతికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి కల్పించింది. వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేసింది. తాజాగా
- 2 Views
- admin
- June 29, 2022
సీనియర్ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరే
సీనియర్ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరే అని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మచిలీపట్నంలో ఈరోజు నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని… మామ, అల్లుడు కాదని అన్నారు. వారసత్వం అంటే
- 0 Views
- admin
- June 29, 2022
లక్షకు చేరుకున్న యాక్టివ్ కేసులు!
మరోవైపు దేశంలో యాక్టివ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,34,33,345కి పెరిగింది. వీరిలో 4,28,08,666 మంది కోలుకోగా.. 5,25,077 మంది మృతి చెందారు. దేశంలో కరోనా వ్యాప్తి
- 2 Views
- admin
- June 29, 2022
ఎమ్మెల్యేలకు తొత్తులుగా వలంటీర్లు
ఎమ్మెల్యేలకు తొత్తులుగా వలంటీర్లు మారుతున్నారన్నారు జేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీ శర్మ. వైసీపీ కార్యకర్తలకు వలంటరీ పోస్టులు ఇచ్చామని స్వయంగా హోంమంత్రి చెబుతున్నారన్నారు. ఆత్మకూరులో వలంటరీలతో డబ్బులు పంచారని తెలిపారు. తప్పు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల డబ్బులు జీతంగా
- 0 Views
- admin
- June 29, 2022
డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడేం పాఠాలు చెప్పగలరు?
డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడేం పాఠాలు చెప్పగలరు ? అని ఏపీ విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురపల్లి నియోజకవర్గం ప్లీనరీలో మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1998 డీఎస్సీ ఉద్యోగులను చూసి భయపడుతున్నాను. వయసులు పెరిగిపోయాయి. ఈ వయసులో వారు


