తాజా వార్తలు
- 63 Views
- admin
- January 30, 2023
తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయ్..
నిరుపేద వర్గాలను నమ్ముకుని, వారికోసం పోరాడుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి జగన్ వివరించారు. సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ‘జగనన్న చేదోడు’ మూడో విడత ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ‘జగనన్న చేదోడు’ పథకం లబ్దిదారులకు చెందిన 3,30,145 బ్యాంకు ఖాతాల్లో రూ.330.15
- 55 Views
- admin
- January 30, 2023
సైకో సీఎంని ఎదుర్కోవడానికి సిద్ధం
సైకో ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకుడు పట్టాభి స్పష్టం చేశారు. చింతకాయల విజయ్ పార్టీ తరఫున సోషల్ మీడియా విభాగానికి ఇన్చార్జ్గా ఉంటూ.. జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఆధారాలతో సహా ప్రజల ముందుంచుతున్నారని, దీన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం విజయ్పై తప్పుడు కేసు
- 54 Views
- admin
- January 30, 2023
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ మండిపడ్డారు. ఆయన ఎక్కడ మీటింగులు పెడితే అక్కడ జనాలు చచ్చిపోతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తును తీసేసి… పీనుగు గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో పింఛన్ల కోసం
- 54 Views
- admin
- January 30, 2023
ఇద్దరం కలిసి ట్రిప్కు వెళ్తే తప్పేముంది
విజయ్తో కలిసి మాల్దీవ్స్ ట్రిప్కు వెళ్లింది నిజమేనని… అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని రష్మిక మందన్న చెప్పింది. ఇద్దరం కలిసి ట్రిప్కు వెళ్తే తప్పేముందని ప్రశ్నించింది. వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’ సూపర్ హిట్ అయింది. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో కూడా ఇద్దరూ కలిసి నటించారు.
- 50 Views
- admin
- January 30, 2023
సీఐడీ విచారణకు అయ్యన్న కొడుకు హాజరు
సీఎం జగన్ భార్య వైఎస్ భారతి లక్ష్యంగా గత ఏడాది సెప్టెంబర్ లో సోషల్ మీడియాలో ‘భారతి పే’ పేరుతో ఒక పోస్ట్ వైరల్ అయింది. ఐటీడీపీ ద్వారానే ఈ పోస్ట్ సర్కులేట్ అయిందంటూ… టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు, ఐటీడీపీ ఇన్చార్జ్ చింతకాయల విజయ్పై ఏపీ


