తాజా వార్తలు
- 76 Views
- admin
- December 10, 2022
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ట్రాన్స్ జెండర్స్
కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్లో ట్రాన్స్ జెండర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని దాఖలైన పిటిషన్ ను బాంబే హైకోర్టు విచారిస్తోంది. హైకోర్టు సీజే జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అభయ్ ఆహుజాల బెంచ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ట్రాన్స్ జెండర్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందని
- 73 Views
- admin
- December 10, 2022
సచిన్ చేరువలో కోహ్లీ
మొత్తం 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న సచిన్ తెందుల్కర్ తర్వాతి స్థానానికి కోహ్లీ చేరుకున్నాడు. బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య మూడో వన్డేలో కింగ్ విరాట్ కోహ్లీ వన్డే కెరియర్లో 44వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో 72వ సెంచరీని నమోదు చేశాడు. వన్డే
- 78 Views
- admin
- December 9, 2022
ఐదేళ్లలో మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ. 239 కోట్లు
ఐదేళ్లలో ప్రధాని మొత్తం 36 విదేశీ పర్యటనలు చేశారు. అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. నవంబర్ 2017లో ప్రధాని మోదీ తొలుత ఫిలిప్పీన్స్లో పర్యటించారు. గడిచిన ఐదేళ్లలో మోదీ విదేశీ ప్రయాణాలు, వాటికైన ఖర్చులకు సంబంధించిన వివరాలను తెలపాలని సభ్యులు
- 76 Views
- admin
- December 9, 2022
విశాఖ నుంచే మళ్లీ లోక్ సభకు పోటీ
వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. 2019 ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు. తాను
- 82 Views
- admin
- December 9, 2022
3 నెలల్లోనే ఏపీ ఆస్తులను తెలంగాణకు ఎందుకు కట్టబెట్టారు
రెండు రాష్ట్రాలు కలవాలనుకున్నప్పుడు 3 నెలల్లోనే ఏపీ ఆస్తులను తెలంగాణకు ఎందుకు కట్టబెట్టారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ మళ్లీ కలవాలనేదే తమ విధానమన్న సజ్జల రామకృష్ణరెడ్డి వ్యాఖ్యలను మనోహర్ ఖండిరచారు. రెండు రాష్ట్రాల ప్రజలకు సజ్జల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు


