తాజా వార్తలు
- 75 Views
- admin
- May 9, 2023
గంజాయిపై ఇంత ఉదాసీనత ఎందుకు?
గంజాయిపై ఇంత ఉదాసీనత ఎందుకు ? అని ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకసారి గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోరా? ఈ ఉదాసీనత వల్ల గంజాయి మహమ్మారి మన బిడ్డల వరకు వస్తుంది అని మర్చిపోకండి.
- 56 Views
- admin
- May 9, 2023
ఓటీటీ షోకు ఎన్టీఆర్ హోస్టింగ్ ?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్తో యంగ్ టైగర్ బిజీగా ఉన్నాడు. మరోవైపు తారక్ కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఒక ఓటీటీ షోకు హోస్ట్గా వ్యవహరించేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడనేదే ఆ వార్త. ఈటీవీ విన్ ఓటీటీ ఛానల్ లో ఈ
- 59 Views
- admin
- May 9, 2023
ఏపీ దూసుకుపోతోంది
జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,50,007గా ఉండగా… ఏపీ తలసరి ఆదాయం రూ. 2,07,771గా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ విద్యార్థులు విదేశాల్లో స్థిరపడటం వల్ల ఏపీ తలసరి ఆదాయం పెరుగుతూ పోతోందని తెలిపారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఆర్థికాభివృద్ధి
- 54 Views
- admin
- May 9, 2023
11న సీఎం జగన్ విశాఖ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11న విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 11న విశాఖలో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పీఎం పాలెంలోని క్రికెట్ స్టేడియంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే
- 51 Views
- admin
- May 5, 2023
వైసీపీలో చేరిన టీడీపీ నేతలు
నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వారు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ఇందూరు వెంకటరమణారెడ్డిలను సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్


