తాజా వార్తలు
- 44 Views
- admin
- May 5, 2023
ఏ స్కీమ్ పెట్టినా స్కామ్
ముఖ్యమంత్రి జగన్ ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా అందులో స్కామ్ ఉంటుందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. కమీషన్ల కోసమే ఎండీయూలో వాహనాల కొనుగోలుకు రూ.536 కోట్లు ఇచ్చారన్నారు. ఆపరేటర్లకు ప్రతి సంవత్సరం వేతనాల రూపంలో రూ.250 కోట్లు వృథా చేస్తున్నారన్నారు. తాము
- 39 Views
- admin
- May 5, 2023
ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోంది
మా ప్రభుత్వం (వైసీపీ ప్రభుత్వం) విపరీతంగా అప్పులు చేస్తోందని ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామ కృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. జనం ప్రస్తుతం బాధల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో జగన్ ఇంట్లో ఉంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం అదే జనాల్లో ఉన్నారని ప్రశంసించారు. రాష్ట్రానికి వస్తున్న
- 33 Views
- admin
- May 5, 2023
10 తరగతి పాసైతేనే పెళ్లికానుక ఇస్తామనటం సిగ్గుచేటు
విలీనం పేరుతో 15 వేల పాఠశాలలను మూసేసిన జగన్.. 10 తరగతి పాసైతేనే పెళ్లికానుక ఇస్తామనటం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. పళ్లికానుక పెండిరగ్ నిధులన్నీ విడుదల చేస్తామని 2019 జోవో 105 ఇచ్చారని.. కానీ ఇప్పటి వరకు ఒక్కరికీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. తర్వాత
- 47 Views
- admin
- May 3, 2023
నాలుగేళ్లలో ఇసుక అక్రమరవాణా ద్వారా రూ.10వేల కోట్లు దోపిడీ
ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రాష్ట్రవ్యాప్తంగా పేట్రేగిపోతోందన్నారు టీడీపీ నేత నారా లోకేష్ . టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అనుగొండ వాగు పూడిక తీత చేపట్టి ముంపుబారిన పడకుండా రక్షణ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో జగన్
- 42 Views
- admin
- May 3, 2023
సిట్కు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్
గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై దర్యాప్తు కోసమని ఏపీ ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసింది. దీన్ని సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సిట్పై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్


