స్థానికం
- 43 Views
- admin
- November 10, 2022
జగన్ మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారు
వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత అంచెలంచెలుగా మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు. మద్య నిషేధంపై గొప్పలు చెప్పే జగన్ ఢల్లీి లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్పై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూడున్నరేళ్లుగా
- 155 Views
- admin
- September 21, 2021
హెరిటేజ్ వ్యాన్లలో ఎర్రచందనం దుంగలు ….
హెరిటేజ్ వ్యాన్లలో ఎర్రచందనం దుంగలును జపాన్ తరలించింది నిజమా కాదా అంటూ ర్రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పశ్నించారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా వాళ్లు బుద్ధి తెచ్చుకోవడం లేదని, ఇప్పటికైనా మారకపోతే భవిష్యత్తులో సింగిల్ డిజిట్ కూడా రాదని
- 141 Views
- admin
- September 21, 2021
ఎన్టీఆర్ హీరోయిన్పై దాడి
ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్తో నటించిన పాయల్ఘోష్పై దాడి జరిగింది. ఈమేరకు ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె తన కారులోకి వెళ్తుండగా కొంతమంది మాస్క్ ధరించిన వ్యక్తులు రాడ్తో దాడి చేశారని, వారి చేతిలో బాటిల్ కూడా ఉందని, అది యాసిడ్ అని తాను భావించినట్లు
- 123 Views
- admin
- September 21, 2021
అక్కడ చంద్రబాబు గెలిస్తే .. రాజకీయ సన్యాసం
కుప్పంలో చంద్రబాబుకు ఓటమి ఖాయమని, ఒకవేళ చంద్రబాబు కుప్పంలో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని మంత్రి కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. జగన్ ను ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని కొడాలి నాని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి ఉండదని అన్నారు. ఏపీలో


