స్థానికం
- 25 Views
- admin
- August 30, 2021
ఆఫ్ఘాన్లో ముప్పు ఉంటే తెలపాలి
‘ఆఫ్ఘనిస్థాన్లో ఏదైనా తీవ్ర ముప్పు ఉంటే మాకు తెలియజేయాలి. అంతేతప్ప ఏకపక్షంగా దాడులు చేయడం తగదని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాబూల్ ఎయిర్ పోర్టుపై దాడికి యత్నించిన ఆత్మాహుతి దళ సభ్యుడిని అమెరికా బలగాలు నిన్న డ్రోన్ దాడిలో తుదముట్టించాయి. ఈ ఘటనలో
- 20 Views
- admin
- August 23, 2021
పాఠశాలల్లో కరోనా కలకలం
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని డీఆర్ఎం మున్సిపల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లాలోని ఓ పాఠశాలలో ఐదుగురు
- 17 Views
- admin
- August 23, 2021
ఏపీలో నాసిరకం మద్యంపై కేంద్రమంత్రికి ఫిర్యాదు
ఏపీలో నాసిరకం మద్యంపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశానన్నారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అన్ని శాంపిల్స్ను టెస్ట్ చేయాలని చెప్పానని.. కేంద్రం ఎప్పుడు శాంపిల్స్ తీస్తుందో చూడాలన్నారు. ఇండియాలో ఎక్కడా ఏపీలో ఉన్న ఈ బ్రాండ్లు లేవని.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
- 16 Views
- admin
- August 23, 2021
రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి
ౖ జరిగిన ఘటనలో నలుగురు పోలీసులు చనిపోయారు. ఆర్మీ జవాను అంత్యక్రియలకు ఎస్కార్ట్గా వెళ్లి తిరిగి వస్తుండగా టైరు పేలడంతో బోలెరో వాహనం లారీని ఢీ కొట్టింది. నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై
- 16 Views
- admin
- August 23, 2021
అక్టోబర్ 25 నుంచి పేదలకు ఇళ్లు …
ఇళ్లు కట్టిచ్చే పనులు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కావాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. టిడ్కో ఇళ్లపైన సీఎం జగన్ సమీక్ష సందర్భంగా.. ఫేజ్-1లో భాగంగా 85,888 ఇళ్ల


