జాతీయం
- 35 Views
- admin
- September 21, 2021
ఎన్టీఆర్ హీరోయిన్పై దాడి
ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్తో నటించిన పాయల్ఘోష్పై దాడి జరిగింది. ఈమేరకు ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె తన కారులోకి వెళ్తుండగా కొంతమంది మాస్క్ ధరించిన వ్యక్తులు రాడ్తో దాడి చేశారని, వారి చేతిలో బాటిల్ కూడా ఉందని, అది యాసిడ్ అని తాను భావించినట్లు
- 32 Views
- admin
- September 21, 2021
స్టీల్ప్లాంట్పై పవన్ పోరాటం .. నమ్మకం లేదు
గత 222 రోజులుగా స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం జరుగుతుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కనపడలేదా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఢల్లీిలో చేసిన ఆందోళనకు వైసీపీ వచ్చింది కానీ, మీరు రాలేదని విమర్శించారు. ఢల్లీిలో మీకు పలుకుబడి ఉన్నప్పటికీ… మీరు గట్టిగా
- 27 Views
- admin
- September 21, 2021
మహిళ ప్రశ్నకు సిగ్గుపడ్డ సీఎం
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పరిపాలనలో ప్రజల మెప్పుతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కాగా ఆయన వయసు 68 సంవత్సరాలు. కానీ ఆయన అలా కనిపించరు. ప్రతిరోజూ ఫిట్నెస్ కోసం ఆయన జిమ్కు వెళ్తుంటారు. అయితే అనుకొని విధంగా ఓ మహిళ అడిగిన ప్రశ్నకు స్టాలిన్ సిగ్గుపడిపోయారు.
- 40 Views
- admin
- September 16, 2021
రాజును పోలీసులే చంపారు
తన కుమారుడిని పోలీసులే చంపారని రాజు తల్లి వీరమ్మ అంటోంది. రాజును పోలీసులు మూడు రోజుల క్రితమే అరెస్ట్ చేశారని వీరమ్మ చెబుతోంది. రాజును రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసిందని వెల్లడిరచింది. తమను పోలీసులు వదిలిపెట్టినప్పుడే రాజు పోలీసులకు దొరికినట్టు అర్థమైందని పేర్కొంది. కాగా సైదాబాద్ చిన్నారి
- 12 Views
- admin
- September 16, 2021
రాజు ఆత్మహత్య చేసుకుంటాడని ముందే ఊహించారా ?
సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకుంటాడని పోలీసులు ముందే ఊహించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సైదాబాద్లో చిన్నారిపై అఘాత్యానికి పాల్పడి ఆపై హత్య చేసిన రాజును చంపేయాల్సిందేనంటూ ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు కూడా రాజు


