జాతీయం
- 0 Views
- admin
- June 29, 2022
లక్షకు చేరుకున్న యాక్టివ్ కేసులు!
మరోవైపు దేశంలో యాక్టివ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,34,33,345కి పెరిగింది. వీరిలో 4,28,08,666 మంది కోలుకోగా.. 5,25,077 మంది మృతి చెందారు. దేశంలో కరోనా వ్యాప్తి
- 7 Views
- admin
- June 27, 2022
మావోయిస్టులకు చైనా సాయం ?
అనుమానిత మావోయిస్టులను గుర్తించేందుకు, ఆయుధాల సమాచారంతో పోలీసులు గయ, ఔరంగాబాద్, బంకా జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. గత మూడు రోజులుగా సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ పోలీసులు ఆపరేషన్ నిర్వహించగా.. బోక్తా అనే మావోయిస్టును అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో చైనా తయారీ
- 4 Views
- admin
- June 27, 2022
దేశంలో కరోనా కలకలం
దేశంలో గడచిన 24 గంటల్లోనే కొవిడ్ కేసులు 45 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది. ఆదివారం ఒక్కరోజే 11,739 కేసులు నమోద య్యాయి. 21 మంది కరోనాతో మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల 5,25,020 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం
- 21 Views
- admin
- June 25, 2022
శివసేన రెబెల్ ఎమ్మెల్యేల కొత్త పార్టీ
ఏక్ నాథ్ షిండే నాయకత్వం వహిస్తున్న రెబెల్ ఎమ్మెల్యేలు కొత్త పార్టీని ప్రకటించారు. తమ గ్రూపుకు ‘శివసేన బాలాసాహెబ్’ అనే పేరు పెట్టినట్టు రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్ తెలిపారు. ఇప్పటి నుంచి తమ గ్రూపు శివసేన బాలాసాహెబ్ పేరుతో పిలవబడుతుందని ఆయన తెలిపారు. ఏ పార్టీలో కూడా
- 15 Views
- admin
- June 24, 2022
ఇండియాలో 42 లక్షల మంది ప్రాణాలు కాపాడిన వ్యాక్సిన్స్
కరోనా టీకా ప్రభావంతో 2021లో 42 లక్షలకు పైగా మరణాలు ఆపగలిగారని ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ప్రచురించారు. మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో దేశంలో ‘‘అధిక’’ మరణాల అంచనాలపై జరిపిన పరిశోధనలను ఆధారంగా చేసుకుని స్టడీ నిర్వహించారు. కొవిడ్-19 వ్యాక్సిన్.. కరోనా మహమ్మారిని దీటుగా అడ్డుకుని అనేక


