జాతీయం
- 45 Views
- admin
- February 25, 2023
భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు
కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇది సవాళ్లతో కూడుకున్న సమయం అని సోనియా అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్లు దేశంలో అన్ని సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. కొంత మంది వ్యాపారవేత్తలకు మద్దతు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు చెప్పారు. 2004, 2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మనం సాధించిన విజయాలు
- 31 Views
- admin
- February 25, 2023
పడిపోయిన బంగారం ధర..
శనివారం 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 100 వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,500గా ఉంది. అయితే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం నిలకడగా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర
- 45 Views
- admin
- February 23, 2023
ఆమె వల్ల చాలామంది జీవితాలు నాశనం
రాష్ట్రంలో చాలామంది జీవితాలు నాశనం కావడానికి రోహిణి కారణమయ్యారని ఐపీఎస్ రూపా మౌద్గిల్ ఆరోపించారు. అలాంటి మహిళను నిలదీయాల్సిందేనని మరోమారు నోరు పారేసుకున్నారు. ఇప్పటికే ఒక ఐఏఎస్, మరో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని, మరో ఐపీఎస్ అధికారుల జంట విడాకులు తీసుకుందని రూప చెప్పారు. తన కుటుంబాన్ని
- 14 Views
- admin
- February 21, 2023
నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా తెలుగు వ్యక్తి
నీతి ఆయోగ్ కొత్త సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయ్యర్ వెళ్లనున్నారు. ఆయన స్థానంలో తెలుగు అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. నీతి ఆయోగ్ సీఈవోగా రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సుబ్రహ్మణ్యం కొనసాగుతారు. బీవీఆర్ సుబ్రహ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి
- 28 Views
- admin
- February 16, 2023
840 విమానాల కొంటున్న ఎయిర్ ఇండియా !
ఎయిర్ ఇండియా పగ్గాలు చేపట్టాక టాటా గ్రూప్.. సంస్థ కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త విమానాల కొనుగోలుకు సిద్ధమైంది. ఎయిర్ ఇండియా రికార్డు స్థాయిలో మొత్తం 840 కొత్త విమానాల కొనుగోలుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ కమర్షియల్ అండ్


