జాతీయం
- 82 Views
- admin
- October 28, 2022
నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయి
శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాదని, నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. హర్యానాలోని సూరజ్కుండ్లో రాష్ట్రాల హోం మంత్రులతో శుక్రవారం జరిగిన మేధోమథనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. సహకారాత్మక సమాఖ్యతత్వానికి ఈ చింతన్
- 89 Views
- admin
- October 28, 2022
పరాగ్కు రూ. 344 కోట్ల పరిహారం
ట్విట్టర్ సీఈవోగా 2021 నవంబర్లో పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. అప్పటి వరకు ఈ బాధ్యతలు చూసిన జాక్ డోర్సే అగర్వాల్ ను తన వారసుడిగా ప్రమోట్ చేశారు. నియమితులైన 12 నెలల్లోపే తొలగిస్తే చట్ట ప్రకారం 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు
- 112 Views
- admin
- October 26, 2022
ఆసీస్లో టీమిండియాకు భోజనం తిప్పలు
భారత జట్టు మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ అక్షర్ పటేల్లతో పాటు ఫాస్ట్ బౌలర్లందరికీ విశ్రాంతి ఇచ్చారు. ప్రాక్టీస్ తర్వాత ఆహారంలో పండ్లు మరియు ఫలాఫెల్ తో పాటు కస్టమ్ శాండ్విచ్లు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు
- 132 Views
- admin
- October 26, 2022
కొత్తనోట్లపై లక్ష్మీదేవి ఫొటో ముద్రించాలని కేజ్రీవాల్ డిమాండ్
ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కరెన్సీ నోట్లపై మన గణేషుడి ఫొటో ఉండగా లేనిది మనం మాత్రం మన కరెన్సీపై ఎందుకు ముద్రించకూడదని ఢల్లీి ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈమేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు.
- 104 Views
- admin
- October 26, 2022
వాట్సప్ అందుకే ఆగింది
ఆరేళ్ల కిందట ఇదే అక్టోబర్ లో వాట్సప్ కొద్దిసేపు ఆగిపోయింది. ఆ సమయంలో డీఎన్ఎస్ (డొమైన్ నేమ్ సిస్టమ్) సంబంధిత సమస్య కారణంగా తమ సేవలు నిలిచిపోయాయని కంపెనీ తెలిపింది. తాజాగా మరోసారి అలాంటి సమస్య కారణంగానే సేవలకు అంతరాయం ఏర్పడిరదని తెలుస్తోంది.కాగా, మంగళవారం సమస్య ఏర్పడిన సమయంలో


