జాతీయం
- 41 Views
- admin
- May 3, 2023
సిట్కు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్
గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై దర్యాప్తు కోసమని ఏపీ ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసింది. దీన్ని సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సిట్పై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్
- 61 Views
- admin
- April 26, 2023
మోదీకి ఆదానీ రూ. 1500 కోట్ల గిఫ్ట్
మన దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ మోదీకి పదిహేను వందల కోట్ల రూపాయిల ఖరీదైన బహుమతి ఇచ్చారు. అత్యంత ఖరీదైన, విలువైన ప్రాంతంలో 22 అంతస్తుల భవనాన్ని ముఖేష్ బహుమతిగా ఇచ్చారు. ఈ భారీ భవంతి పేరు ‘బృందావన్’. ఈ భవనం 1.7 లక్షల చదరపు అడుగుల
- 45 Views
- admin
- April 25, 2023
షర్మిలకు బెయిల్ మంజూరు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బెయిల్ లభించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. రెండు ష్యూరిటీలు, రూ. 30 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారని, ఆమెపై
- 38 Views
- admin
- April 24, 2023
హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అసంతృప్తి
అవినాశ్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పింది. ఇలాంటి ఉత్తర్వులు తప్పుడు సంప్రదాయాలకు దారి తీస్తాయని తెలిపింది. వైసీపీ కడప ఎంపీ వైఎస్
- 57 Views
- admin
- April 19, 2023
బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర పోలీసుల షాక్
మహారాష్ట్రలో కేసీఆర్ ఇప్పటికే రెండు భారీ సభలను నిర్వహించారు. ఇప్పుడు మూడో సభ ద్వారా ఆ రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర ఔరంగాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఈ నెల 24న అంఖాస్ మైదానంలో తలపెట్టిన సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు


