జాతీయం
- 95 Views
- admin
- July 18, 2022
ఇండియాలో మరో మంకీ పాక్స్ కేసు..
ఇప్పటికే కేరళలో ఒక మంకీ పాక్స్ పాజిటివ్ కేసు నమోదుకాగా.. అదే రాష్ట్రంలోని కన్నూర్లో మరో మంకీ పాక్స్ కేసు నమోదైనట్టు కేరళ అధికారులు ప్రకటించారు. కేరళలోని కన్నూర్కు చెందిన 31 ఏళ్ల యువకుడు ఈ నెల 13న దుబాయ్ నుంచి కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయానికి వచ్చాడు. అక్కడి
- 96 Views
- admin
- July 17, 2022
ఏపీపై బీజేపీ సవతి తల్లి ప్రేమ !
విభజన చట్టంలోని అన్ని అంశాలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడిరచారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనపై చేసిన చట్టం, నాటి కాంగ్రెస్ ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఇప్పటి బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంపై సవతి ప్రేమ చూపిస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి విమర్శించారు. సోమవారం నుంచి
- 85 Views
- admin
- July 17, 2022
కోస్తాంధ్ర, తెలంగాణలకు మరో ఐదు రోజులు వర్షాలు
కోస్తాంధ్ర, తెలంగాణలో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా వాతావరణ నివేదిక వెలువరించింది. ఆదివారం ఉత్తరాంధ్ర, యానాంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని, సోమవారం తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అదే సమయంలో
- 82 Views
- admin
- July 16, 2022
ఏపీ పోలీసులకు అవార్డుల పంట
కమ్యూనిటీ పోలీసింగ్, ఉమెన్ సేఫ్టీ, ఇ-పోలీసింగ్ పథకం, రోడ్ సేఫ్టీ మరియ ట్రాఫిక్ మేనేజ్ మెంట్, నిఘా మరియు పర్యవేక్షణ, నేరాల గుర్తింపులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పోలీసింగ్ ఇనిషియేటివ్-టెక్నాలజీ, కమాండ్ అండ్ కంట్రోల్, నేర విచారణ మరియు ప్రాసిక్యూషన్, పోలీసు విభాగంలో ఆధునికత, విపత్తు నిర్వహణ అంశాల్లో
- 82 Views
- admin
- July 14, 2022
పేదల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టడం లేదు
పేదల ఆకలి కేకలు వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు జగన్ స్టిక్కర్ వేసుకొని అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి, శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. అరాచకాలు, అక్రమాలు, దోపిడీ తప్ప అభివృద్ధి


