జాతీయం
- 37 Views
- admin
- April 19, 2023
జనాభాలో మనమే ఫస్ట్
చైనాలో చాలా కాలంగా జననాల రేటు భారీగా పడిపోయింది. జనాభా తగ్గిపోతూ, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో చైనా ప్రభుత్వం అలర్ట్ అయింది. పిల్లలను కనాలంటూ ఆ దేశ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. అక్కడి ప్రజల్లో చాలా మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఐక్యరాజ్యసమితి లెక్కల
- 40 Views
- admin
- April 13, 2023
రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు!
019 ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్లో రాహుల్ ప్రసంగిస్తూ.. ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీ, నీరవ్ మోదీల ఇంటి పేరును ప్రస్తావించారు. రాహుల్ చేసిన ‘మోదీ’ ఇంటి పేరు వ్యాఖ్యలపై సూరత్లో ఆయనపై పరువు నష్టం దావా దాఖలైంది. ఈ కేసులో కోర్టు
- 113 Views
- admin
- February 25, 2023
భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు
కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇది సవాళ్లతో కూడుకున్న సమయం అని సోనియా అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్లు దేశంలో అన్ని సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. కొంత మంది వ్యాపారవేత్తలకు మద్దతు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు చెప్పారు. 2004, 2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మనం సాధించిన విజయాలు
- 69 Views
- admin
- February 25, 2023
పడిపోయిన బంగారం ధర..
శనివారం 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 100 వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,500గా ఉంది. అయితే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం నిలకడగా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర
- 87 Views
- admin
- February 23, 2023
ఆమె వల్ల చాలామంది జీవితాలు నాశనం
రాష్ట్రంలో చాలామంది జీవితాలు నాశనం కావడానికి రోహిణి కారణమయ్యారని ఐపీఎస్ రూపా మౌద్గిల్ ఆరోపించారు. అలాంటి మహిళను నిలదీయాల్సిందేనని మరోమారు నోరు పారేసుకున్నారు. ఇప్పటికే ఒక ఐఏఎస్, మరో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని, మరో ఐపీఎస్ అధికారుల జంట విడాకులు తీసుకుందని రూప చెప్పారు. తన కుటుంబాన్ని


