జాతీయం
- 17 Views
- admin
- February 21, 2021
ప్రత్యేక హోదాపై కోర్టుకు …
విభజనతో నష్టపోతున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర విభజనకు ముందు రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్థావించారు. అయితే.. ఇప్పటి వరకు అంటే.. రాష్ట్ర విడిపోయి.. 8 ఏళ్లు
- 22 Views
- admin
- February 21, 2021
‘ఉక్కు’ భూములు తిరిగి ఇచ్చేయమంటున్న రైతులు
1960, 70ల మధ్యలో 16,660 మంది రైతులు దాదాపు 22 వేల ఎకరాల భూమిని స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చేశారు. దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రజల ఉద్యమం కారణంగా ప్రభుత్వ రంగ సంస్థగా విశాఖ స్టీల్ ప్లాంట్ను స్థాపించారు. 20 వేల ఎకరాలకు పైగా భూములను
- 15 Views
- admin
- February 20, 2021
ఇలా అయితే పెట్రోలు ధరలు తగ్గుతాయి : కేంద్ర మంత్రి
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇది ఇబ్బందికరమైన సమస్య అన్నారు. దేశీ ఇంధన ధరల తగ్గింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పెట్రోల్ ధరలో పన్నులు 60 శాతం ఉన్నాయి. డీజిల్ ధరలో
- 16 Views
- admin
- February 20, 2021
తప్పుడు విధానాలే ‘పెట్రో’ మంటకు కారణం
దాదాపు 11 రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని, దీనికి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలే కారణమనరాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. శనివారం వరుసగా 11వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ‘యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా ఉన్న ఇంధన
- 12 Views
- admin
- February 19, 2021
స్టీల్ప్లాంట్పై ప్రజల్ని మభ్యపెడుతున్నారు
స్టీల్ప్లాంట్ విషయంలో విపక్షాలు రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింకుహరావు తప్పుబట్టారు. స్థానికుల మనోభావాలు, ఉద్యోగుల భద్రతను దష్టిలో ఉంచుకొని.. స్టీల్ప్లాంట్పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అంతిమ నిర్ణయం జరగాలంటే ఇంకా పెద్ద ప్రక్రియ ఉంటుందన్నారు. భూతద్దంలో చూపిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు.


