జాతీయం
- 21 Views
- admin
- March 29, 2018
జగన్నాథుని సంపద ఎంతో
34 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుని ఖజానా అప్పట్లో పాముల బుసతో లెక్కింపు నిలిపివేత ప్రత్యేకప్రతినిధి-ఫీచర్స్ఇండియా దాదాపు 34 ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథస్వామి ఆల యంలోని రత్న భండార్ (ఆలయ ఖజానా) తెరుచుకోనుంది. జగన్నాథుని సంపద లెక్కింపునకు ఒడిశా ప్రభుత్వం, హైకోర్టు అనుమతిచ్చాయి. పురావస్తు శాఖ
- 23 Views
- admin
- March 29, 2018
జేడీ కొత్త రాజకీయ పార్టీ?
ప్రస్తుత పార్టీల్లో చేరేందుకు విముఖత కాపు ఓటు బ్యాంక్ టార్గెట్తో సొంత పార్టీ స్థాపనకు మొగ్గు ప్రత్యేకప్రతినిధి-ఫీచర్స్ఇండియా ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండగానే ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ.. ఈసారి ప్రత్యర్థులుగా తలపడనున్నాయి. మరోవైపు
- 26 Views
- admin
- March 29, 2018
విశాఖలో కాన్య్డూయెంట్
ఐటీ సెజ్లో పారంభించిన మంత్రి లోకేష్ 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలో అద్భుతమైన నైపుణ్యం కలిగిన
- 25 Views
- admin
- March 29, 2018
ఉజ్వల భవిష్యత్కు మేనేజ్మెంట్ విద్య
విద్యార్ధులకు గోల్డ్ మెడల్స్, అవార్డులు అందజేసిన సీఎం చంద్రబాబు విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : నగరం లో ఐఐఎం 2వ స్నాతకోత్సవ వేడుకలు బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు
- 19 Views
- admin
- March 28, 2018
నాటి తెలుగు దేశం వెలుగులు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : తెలుగు దేశం పార్టీ అంటే ఓ ప్రభంజనం. ఆ రోజుల్లో ఆ పార్టీ పేరే ఓ అపురూపం. తెలుగువాడి ఆత్మగౌరవం పేరిట కదం తొక్కిన ఆ పార్టీ అంటేనే దివంగత నేత ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. సినీ ప్రస్థానం నుంచి రాజకీయ ఆరంగేట్రం


