జాతీయం
- 56 Views
- admin
- February 21, 2023
నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా తెలుగు వ్యక్తి
నీతి ఆయోగ్ కొత్త సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయ్యర్ వెళ్లనున్నారు. ఆయన స్థానంలో తెలుగు అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. నీతి ఆయోగ్ సీఈవోగా రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సుబ్రహ్మణ్యం కొనసాగుతారు. బీవీఆర్ సుబ్రహ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి
- 61 Views
- admin
- February 16, 2023
840 విమానాల కొంటున్న ఎయిర్ ఇండియా !
ఎయిర్ ఇండియా పగ్గాలు చేపట్టాక టాటా గ్రూప్.. సంస్థ కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త విమానాల కొనుగోలుకు సిద్ధమైంది. ఎయిర్ ఇండియా రికార్డు స్థాయిలో మొత్తం 840 కొత్త విమానాల కొనుగోలుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ కమర్షియల్ అండ్
- 58 Views
- admin
- February 16, 2023
భూగర్భంలో నుంచి వింత శబ్దాలు
మహారాష్ట్రలోని లాతూర్లో వివేకానంద్ చౌక్ వద్ద బుధవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఇక్కడ భూమిలోపలి నుంచి వింత శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆ శబ్దాలు వినిపించాయని తెలిపారు. శబ్దాల విషయం క్షణాలలోనే సిటీ మొత్తం పాకిపోయింది. దీంతో భూకంపం వస్తుందేమోనని
- 75 Views
- admin
- February 14, 2023
ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా ముంబై
గతేడాది నవంబర్తో పాటు ఈ ఏడాది జనవరి నెలల్లో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో గాలి నాణ్యత ఎక్కువగా ‘పూర్’, ‘వెరీ పూర్’ కేటగిరీలోనే నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ
- 64 Views
- admin
- February 11, 2023
గుజరాత్ లో భూకంపం
గుజరాత్ లో భూకంపం సంభవించింది. సూరత్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది. గత అర్ధరాత్రి తర్వాత సంభవించిన ఈ భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. ఎలాంటి ఆస్తినష్టం జరగలేదు. ఈ భూకంప


