జాతీయం
- 59 Views
- admin
- February 1, 2023
ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీల హత్యలు ప్రమాదాలు
ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బలిదానం గాంధీ కుటుంబ గుత్తాధిపత్యం కాదని, ఇందిర, రాజీవ్ హత్యలు ప్రమాదాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదాలకు, బలిదానాలకు మధ్య వ్యత్యాసం ఉందని గణేశ్ జోషి వివరించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో భగత్సింగ్, సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్ వంటివారి
- 95 Views
- admin
- February 1, 2023
మ్యాడ్మాక్స్ టీ20 ప్రీమియర్ లీగ్ విజేత వడియార్
మ్యాడ్మాక్స్ టీ20 ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో వడియార్ జట్టు ఘన విజయం సాధించింది. 37 పరుగుల తేడాతో ఆ జట్టు రాణి చెన్నమ్మ టీమ్పై గెలుపొంది ట్రోఫీని సొంతం చేసుకుంది. స్థ్థానిక ఆదిత్య గ్లోబల్ గ్రౌండ్స్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వడియార్ జట్టు కెప్టెన్
- 58 Views
- admin
- January 24, 2023
మరోసారి వార్తల్లోకి ఎక్కిన డేరా బాబా
రేప్, మర్డర్ కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం బాబాకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక కార్యక్రమం కోసం ఆయన 40 రోజుల పెరోల్పై జైలు నుంచి గత శనివారం బయటకు వచ్చారు.
- 60 Views
- admin
- January 24, 2023
సుపరిపాలన అందించడంలో జగన్ విఫలం
కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ . గ్రామీణాభివృద్ధికి ప్రణాళిక సంఘం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే మార్గంలో వాడుకుందని, దీనిపై సర్పంచ్లు తనకు వినతి పత్రాలు ఇచ్చారని, ఇది గ్రామ స్వరాజ్యంపై దాడి అని అన్నారు.
- 63 Views
- admin
- December 13, 2022
షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేలకు ముందస్తు బెయిల్
నటులు పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా, మరో ఇద్దరికి కూడా యాంటిసిపేటరీ బెయిల్ లభించింది. వీరంతా పోర్నోగ్రఫీ కంటెంట్ ప్రసారంలో ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. కేసు దర్యాప్తునకు సహకరించాలని వీరిని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కేసులో చార్జ్ షీటు


