ఆటలు
- 97 Views
- admin
- December 20, 2022
రెండో టెస్టుకు రోహిత్ దూరం
బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ గాయపడిన సంగతి తెలిసిందే. మరోవైపు పొత్తి కడుపు కండరాల నొప్పితో బాధపడుతున్న నవ్ దీప్ షైనీ కూడా రెండో టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టుకు ఆడబోయే జట్టును బీసీసీఐ ప్రకటించింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టుకు కూడా కెప్టెన్ రోహిత్ శర్మ
- 73 Views
- admin
- December 10, 2022
సచిన్ చేరువలో కోహ్లీ
మొత్తం 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న సచిన్ తెందుల్కర్ తర్వాతి స్థానానికి కోహ్లీ చేరుకున్నాడు. బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య మూడో వన్డేలో కింగ్ విరాట్ కోహ్లీ వన్డే కెరియర్లో 44వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో 72వ సెంచరీని నమోదు చేశాడు. వన్డే
- 77 Views
- admin
- December 7, 2022
మీరాబాయి చానుకు రజతం
భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 2017 ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గింది. ఈ సారి కూడా బంగారు పతకంపై గురి పెట్టింది. కానీ, సెప్టెంబర్లో జరిగిన శిక్షణ శిబిరంలో చాను మణికట్టుకు గాయమైంది. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినప్పటికీ ప్రపంచ చాంపియన్ షిప్ లో
- 117 Views
- admin
- November 18, 2022
పాండ్యాకు పగ్గాలు ఇస్తే మంచిది : రవిశాస్త్రి
టీ20 ఫార్మాట్ కు మరో కెప్టెన్ ను నియమిస్తే మంచిదని, దీని వల్ల జట్టుకు ఎలాంటి నష్టం జరగబోదన్నాడు భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి. జట్టు ఆటపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు అవసరాన్ని రవిశాస్త్రి నొక్కి చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఆటగాడు
- 71 Views
- admin
- November 10, 2022
నాకౌట్ మ్యాచ్ ల్లో ఒత్తిడి ప్రభావం
‘‘నాకౌట్ మ్యాచ్ ల్లో ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఒత్తిడిని తట్టుకోవడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ సెమీస్లో గురువారం టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు ఊదిపడేశారు. మా జట్టులో ఎంతో


