రాష్ట్రీయం
- 39 Views
- admin
- February 25, 2023
టీడీపీ ఊబిలాంటది
టీడీపీ ఊబిలాంటిదని… ఆ పార్టీని రక్షించేందుకు ఎవరు వెళ్లినా కూరుకుపోవడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. నారా లోకేశ్ విశ్వసనీయత లేని వ్యక్తి అని… అందుకే మంగళగిరిలో బ్రహ్మణి ప్రచారం చేసినా లోకేశ్ ఓడిపోయారని కొడాలి నాని అన్నారు. అక్కడ బ్రహ్మణి
- 21 Views
- admin
- February 13, 2023
ఉత్తరాంధ్రలో అమర్ నాథ్ ట్యాక్స్
రియలెస్టేట్ కంపెనీలు ఎక్కడ లేఔట్ లు వేసినా వాటా ఇవ్వాలని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ బెదిరిస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. అనకాపల్లి జిల్లాలో క్వారీ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. పరిపాలన రాజధాని పేరుతో భూములను కొట్టేసే ప్రయత్నం
- 33 Views
- admin
- February 11, 2023
వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడి అరెస్ట్
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢల్లీి మద్యం కుంభకోణం కేసులో ఇదే కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం మల్హోత్రా అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు, బాలాజీ గ్రూప్ అధినేత మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది.
- 20 Views
- admin
- February 1, 2023
అధికారంలోకి వచ్చాక పాత ఉచిత ఇసుక విధానం
తాము అధికారంలోకి వచ్చాక పాత ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పాదయాత్ర ఆరో రోజు పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్రంలో భాగంగా బైరెడ్డి పల్లె మండలంలోని గ్రామాల్లో పలువురితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. భవన నిర్మాణ
- 41 Views
- admin
- December 9, 2022
విశాఖ నుంచే మళ్లీ లోక్ సభకు పోటీ
వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. 2019 ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు. తాను


