రాష్ట్రీయం
- 82 Views
- admin
- October 14, 2022
దొంగ రైతులతో అమరావతి ఉద్యమం
పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు అమరావతి ఉద్యమం చేయిస్తున్నరని, దొంగ రైతులతో ఉద్యమాన్ని నడుపుతూ ఉత్తరాంధ్రలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. పార్టీలకతీతంగా చేపడుతున్న ఉత్తరాంధ్ర గర్జనకు మద్దతు ఇస్తున్నానని మంత్రి రోజా చెప్పారు. గర్జనను పక్క దోవ పట్టించేందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్
- 72 Views
- admin
- October 14, 2022
హరికృష్ణను ఓడించింది కొడాలి నానినే
గుడివాడలో హరికృష్ణను ఓడిరచింది కొడాలి నానినే అని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కొడాలి నానిని జైలుకు పంపకుంటే నా చెవులు కోసుకుంటా’’ అని రావి సవాల్ చేశారు. ఎన్టీఆర్ బిడ్డల గురించి ఎంత దారుణంగా మాట్లాతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- 79 Views
- admin
- October 14, 2022
మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా నిర్దోషి : బాంబే హైకోర్టు
మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢల్లీి యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ శుక్రవారం తీర్పునిచ్చింది. సాయిబాబాను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు 2017 మార్చి నెలలో సాయిబాబా, ఇతర
- 71 Views
- admin
- October 12, 2022
ఎన్టీఆర్ను చంద్రబాబు మానసికంగా హత్య చేశారు
ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి దించి మానసికంగా ఆయనను చంద్రబాబు హత్య చేశారని నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. అన్స్టాపబుల్ ప్రోమోలో చంద్ర బాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని నల్లపరెడ్డి ఆరోపించారు. తన తండ్రికి ద్రోహం చేసిన వ్యక్తిని బాలకృష్ణ ఇంటర్వ్యూకి ఎలా పిలిచారని
- 61 Views
- admin
- October 12, 2022
రైతుల పాదయాత్రతో తణుకులో ఉద్రిక్తత
బుధవారం తణుకు పట్టణంలోని నరేంద్ర కూడలిలో మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ శ్రేణులు ఏకంగా సభను ఏర్పాటు చేశాయి. సరిగ్గా నరేంద్ర కూడలికి అమరావతి రైతుల యాత్ర చేరే సమయానికి ఈ సభను ఏర్పాటు చేశారు. ఓ వైపు మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ సభ, మరోవైపు అమరావతి


