రాష్ట్రీయం
- 114 Views
- admin
- November 18, 2022
హత్యాయత్నం చేసింది విశాఖ వ్యక్తి
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం చేసింది విశాఖ నగరానికి చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. హత్య చేయడానికి వచ్చిన వ్యక్తి విశాఖలో ఆరిలోవకు చెందిన చంద్రశేఖర్గా గుర్తించారు. నిందితుడి అరెస్ట్కు మరో టీం విశాఖకు బయలుదేరింది. తునికి సమీపంలో అనకాపల్లి జిల్లా రామవరంలో
- 105 Views
- admin
- November 18, 2022
వైసీపీ, టీడీపీలు రెండూ కుట్ర పార్టీలు
జగన్ ప్రభుత్వం వైఫల్యంపై ఛార్జిషీట్ ప్రకటిస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. విశాఖ పర్యటన తరువాత ప్రజల్లో మార్పు కనిపిస్తోందన్నారు. 2024లో ఏపీలో మోదీ మ్యాజిక్ పని చేస్తుందన్నారు. బీజేపీ, జనసేన భాగస్వామ్యంతో అధికారంలోకి వస్తామన్నారు. అందరూ ఎదురు చూసే భవిష్యత్తు బీజేపీ, జనసేనదేనని, వైసీపీ, టీడీపీలు
- 105 Views
- admin
- November 17, 2022
ఏపీ మంత్రికి నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్!
ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 27 ఫిబ్రవరి 2017న ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్్పై అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆమె ర్యాలీ నిర్వహించారంటూ అప్పటి తహసీల్దార్ డీవీ సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- 74 Views
- admin
- November 11, 2022
కుప్పంలో వందే భారత్ రైలు ఆపాలి
కేంద్ర రైల్వే మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఈ లేఖను వందేభారత్ రైలు చీఫ్ కమర్షియల్ మేనేజర్కు టీడీపీ నేతలు అందించారు. కుప్పంలో వందే భారత్ రైలు ఆపాలంటూ, 3 రాష్ట్రాల కూడలిలో కుప్పం సెంటర్గా ఉందని లేఖలో చంద్రబాబు తెలిపారు. ద్రావిడ వర్సిటీ, పీఈఎస్
- 65 Views
- admin
- November 11, 2022
లిక్కర్ మాఫియాతో జగన్కు సంబంధాలు
లిక్కర్ మాఫియాతో జగన్కు సంబంధాలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్పై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విశాఖలో ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. కేసుల నుంచి బయటపడేందుకు మోదీ ముందు తల వంచుతున్నారని


