రాష్ట్రీయం
- 88 Views
- admin
- June 18, 2022
చంద్రబాబులాంటి పనికిమాలిన నేత దేశరాజకీయాల్లో లేరు
సామాజికి న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైఎస్సార్ హయాంలోనే విశాఖ అభివృద్ధి జరిగింది. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబులా మేం ప్రభుత్వ పాఠశాలలు మూసివేయలేదు. నాడు- నేడు వంటి విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నాం. మా
- 96 Views
- admin
- June 16, 2022
అంబేద్కర్ను అల్లర్లలోకి లాగడం సిగ్గు చేటు
దళిత ఓటు బ్యాంకు దూరమవుతున్నందుకే వైసీపీ నేతలు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు ఆరోపించారు. మాజీ డ్రైవర్ ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేసినట్టు వైసీపీ డ్రామా ఆడిరదని విమర్శించారు. అంబేద్కర్ను అల్లర్లలోకి లాగడం సిగ్గు చేటని అన్నారు. అసలు
- 119 Views
- admin
- June 3, 2022
ముందస్తు ఎన్నికలకు సిద్ధం
ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ సేవలకే పరిమితమవుతానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్కల్యాణ్ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారని వెల్లడిరచారు. పాదయాత్రకు సమానమైన యాత్ర చేపట్టే యోచనలో పవన్ ఉన్నట్లు తెలిపారు.
పొత్తులపై తమ పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు ప్రకటించారు.
- 89 Views
- admin
- June 3, 2022
‘మహానాడులో చంద్రబాబుకు ఆ ఏడుపు మరీ ఎక్కువైంది’
మహానాడు దేనికోసం నిర్వహించారో అర్థం కాలేదని.. ప్రభుత్వంపై బురద చల్లేందుకే మహానాడు జరిగినట్టుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ విష ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. బీసీ మంత్రుల బస్సు యాత్రను చూసి ఓర్వలేకపోయారన్నారు.
- 99 Views
- admin
- October 26, 2020
మరోసారి అయ్యన్న బూతు పురాణం
ఆమధ్య నర్సీపట్నం మున్సిపాల్ మహిళా కమీషనర్ను పట్టుకుని అందరిముందు బట్టలూడదీసి తంతా నంటూ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దాంతో ఆమె అయ్యన్నపై కేసు పెట్టారు. పోలీసులు అరెస్టు చేయటానికి వస్తే పరారీ అయిపోయన చింతకాయల కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకుని ప్రత్యక్షమయ్యారు.


