రాష్ట్రీయం
- 68 Views
- admin
- November 11, 2022
జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర
వచ్చే జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలుకానుంది. జనవరి 26న హైదరాబాద్లోని తన నివాసం నుంచి కుప్పంకు లోకేశ్ వెళ్తారు. 27న పాదయాత్రను ప్రారంభిస్తారు. పాదయాత్రకు మధ్యలో ఎక్కడా విరామం ఉండదని లోకేశ్ చెప్పినట్టు సమాచారం. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ… ముఖ్యంగా యువతను
- 70 Views
- admin
- November 11, 2022
టీడీపీని భుజాలపై మోయాల్సిన అవసరం బీజేపీకి లేదు
టీడీపీని భుజాలపై మోయాల్సిన అవసరం బీజేపీకి గానీ, జనసేనకు గానీ లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడిరచారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీకి వెళ్లకుండా చూడడమే బీజేపీ-జనసేన ఉమ్మడి లక్ష్యం అని ఉద్ఘాటించారు. బీజేపీ పంథా, జనసేన పంథా ఒక్కటేనని స్పష్టం చేశారు. ప్రధాని
- 73 Views
- admin
- November 10, 2022
భూముల రీ సర్వే పేరుతో వైసీపీ దోపిడి
భూములు కొల్లగొట్టడానికే… భూముల రీ సర్వే చేపట్టారని, భూ రక్ష.. భూ హక్కు పేరుతో.. భూములు దోచేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆరోపించారు.పులివెందుల వాళ్ళు వైజాగ్కు మకాం మార్చారని.. భూములను రాబందుల్లా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులకు… సీఎం జగన్ ఫొటోలు ఎందుకో ముఖ్యమంత్రి చెప్పాలని
- 84 Views
- admin
- November 8, 2022
ఇప్పటం బాధితులకు లక్ష రూపాయాల సాయం
ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోవారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు సాయం ప్రకటించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. తన వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని తమ అధినేత నిర్ణయించారని అన్నారు. జనసేన ఆవిర్భావ సభకు
- 74 Views
- admin
- November 8, 2022
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఊరట
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి 2004-09 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో మైనింగ్ లీజులు పొందేందుకు శ్రీలక్ష్మి సహకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు గాను ఆమె భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై


