రాష్ట్రీయం
- 54 Views
- admin
- November 8, 2022
ఉత్తుత్తి ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం జగన్…
ఉత్తుత్తి ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం జగన్… జల్ జీవన్ మిషన్ లెక్కలనూ టాంపరింగ్ చేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఆరోపించారు. తప్పుడు లెక్కలు, రాష్ట్రంలోని 3,544 గ్రామాలకు 100 శాతం కుళాయి కనెక్షన్ ఇచ్చినట్లు లెక్కలు చూపారన్న సత్యకుమార్.. 735 (20.74%) గ్రామ పంచాయతీల్లో
- 61 Views
- admin
- November 7, 2022
వైఎస్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు
జనసేన సభకు స్థలాన్ని ఇచ్చారనే అక్కసుతోనే వైసీపీ ప్రభుత్వం మంగళగిరి జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో కొన్ని ఇళ్ల కట్టడాలను తొలగింపు చర్యలకు పాల్పడిరదని విపక్షాలు ఆరోపించాయి. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా వైఎస్ విగ్రహానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ రెండంచెల
- 52 Views
- admin
- November 7, 2022
నాడు అమరావతి రాజధానిని వ్యతిరేకించా !
నాడు ఏపీ రాజధానిని అమరావతిలో కట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందా? లేదంటే మూడు రాజధానులు ఏర్పడతాయా? అన్న విషయం తనకు తెలియదన్నారు. ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందనేది సుప్రీంకోర్టులో
- 55 Views
- admin
- November 7, 2022
మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నిర్మించతలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ను అప్పటి మంత్రి హోదాలో పొంగూరు నారాయణ ఉద్దేశపూర్వకంగా మార్చారని, తన వారికి మేలు చేసేందుకే ఆయన ఈ పని చేశారంటూ ఏపీ సీఐడీ ఓ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఐడీ అధికారులు
- 66 Views
- admin
- November 3, 2022
రుషికొండపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా
రుషికొండపై అవసరమైతే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఎంపీ రఘురామ కృష్ణం రాజు తెలిపారు. సీఐడీ చీఫ్ ఏపీలో ఉండడానికి అనర్హుడని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. సివిల్ కేసుకు.. సీఐడీకి సంబంధమేంటి ?..అయ్యన్నది అక్రమ అరెస్ట్ అని అన్నారు. మాజీ మంత్రి వివేకా కేసులో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల


