రాష్ట్రీయం
- 61 Views
- admin
- October 28, 2022
ప్రశ్నించే గొంతులు అణిచివేస్తున్నారు
ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో జగన్ రెడ్డి అణచివేయించే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉత్తరాంధ్ర సమస్య పరిష్కారం కోసం టీడీపీ శుక్రవారం నుంచి చేపట్టనున్న పోరుబాటకు బయలుదేరుతున్న పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై ఏపీ టీడీపీ చీఫ్
- 71 Views
- admin
- October 28, 2022
సేవలను జగన్ గుర్తించారు
తనకు ముఖ్యమంత్రి అప్పగించిన పదవి తన కూతురి పెళ్లికి జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని సినీ నటుడు అలీకి చెప్పారు. సినీ నటుడు అలీకి ఏపీ ప్రభుత్వంలో పదవి దక్కిన సంగతి తెలిసిందే. తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడంపై అలీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన
- 132 Views
- admin
- October 26, 2022
కొత్తనోట్లపై లక్ష్మీదేవి ఫొటో ముద్రించాలని కేజ్రీవాల్ డిమాండ్
ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కరెన్సీ నోట్లపై మన గణేషుడి ఫొటో ఉండగా లేనిది మనం మాత్రం మన కరెన్సీపై ఎందుకు ముద్రించకూడదని ఢల్లీి ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈమేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు.
- 76 Views
- admin
- October 25, 2022
నయనతార దంపతులకు ఊరట !
పెళ్లి అయిన 4 నెలలకే సినీ నటి నయనతార దంపతులకు కవల పిల్లలు పుట్టడం, సరోగసీ (అద్దె గర్భం)య ద్వారానే వారు ఈ కవల పిల్లలను కన్నారని వివాదం చెలరేగడం తెలిసిందే. ఈ క్రమంలో నయన్ దంపతులపై విమర్శలు రేకెత్తాయి. పరిస్థితి విషమించకముందే స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ఈ
- 91 Views
- admin
- October 22, 2022
రైతులు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా ?
రైతులు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా ? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ ప్రశ్నించారు. శాంతి యుతంగా పాదయాత్ర జరుగుతుంటే వైసీపీ ప్రజా ప్రతినిధులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. మహిళా రైతులను పోలీసులు బూటుకాళ్ళతో తన్నడం ఏంటి ? రైతులు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా ? ఎంపీ భరత్,


