రాష్ట్రీయం
- 98 Views
- admin
- October 22, 2022
ఆ ఐదుగురు చిత్ర హింసలకు గురి చేశారు
గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్, డీఐజీ సునీల్ నాయక్, ఏఎస్పీ విజయ్ పాల్, ఏఎస్సై పసుపులేటి సుబ్బారావు, కానిస్టేబుల్ మల్లేశ్వరరావు తనను చిత్రహింసలు పెట్టారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖలో రాశారు. ఈ ఐదుగురిపై వెంటనే
- 71 Views
- admin
- October 22, 2022
అమరావతి రైతుల పాదయాత్రకు 4 రోజుల బ్రేక్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 41వ రోజు రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. రామచంద్రపురం బైపాస్ రోడ్డు సమీపంలో రైతులు బసచేసిన ఫంక్షన్ హాల్ను పోలీసులు చుట్టుముట్టారు. రైతులను కలిసేందుకు వస్తున్న వారిని అడ్డుకున్నారు. హాల్ లోపలికి ఎవరినీ వదలలేదు. పాదయాత్రలో పాల్గొనే రైతులకు
- 71 Views
- admin
- October 22, 2022
అమరావతి కోట్ల మంది సంకల్పం
అమరావతి అంటే 28 వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారురు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు శనివారంతో సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు
- 81 Views
- admin
- October 21, 2022
సునీతకి న్యాయం జరగాలి : వైఎస్ షర్మిల
వివేకా కుమార్తె సునీతా రెడ్డికి న్యాయం జరగాలన్నారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల . సునీత కోరినట్టుగా ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఢల్లీి పర్యటనలో ఉన్న షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని
- 70 Views
- admin
- October 21, 2022
ఫ్యాక్షనిస్టు నోట సోషలిజం సూక్తులు సిగ్గుచేటు
ఫ్యాక్షనిస్టు నోట సోషలిజం సూక్తులు రావడం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అవనిగడ్డలో గురువారం సీఎం జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు. ఫ్యాక్షనిజాన్ని మళ్లీ రాష్ట్రంలో విస్తరిస్తూ రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తున్న జగన్ రెడ్డి.. సోషలిజం


