తాజా వార్తలు
- 69 Views
- admin
- May 18, 2023
ప్రభుత్వ స్కూళ్లలోని టెన్త్ టాపర్లకు నగదు పురస్కారం..
గవర్నమెంట్ స్కూళ్లల్లో చదివే పిల్లలను ప్రోత్సహించే దిశగా.. సీఎం జగన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వెలువడిన పది ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో టాపర్లుగా నిలిచిన
- 65 Views
- admin
- May 18, 2023
శుభ్ మన్ గిల్ మరో టెండూల్కర్
కోహ్లీ, టెండూల్కర్ అంత పెద్ద స్టార్గా ఎదిగే నైపుణ్యాలు గిల్కు ఉన్నాయని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు అసాధారణ క్రికెట్ నైపుణ్యాలు చూపిస్తున్నాడని ప్రశంసించాడు. అసాధారణమైన ఫామ్లో ఉన్న అద్భుత ఆటగాడిగా అతనిని అభివర్ణించాడు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో తన
- 63 Views
- admin
- May 18, 2023
పేదవాళ్లను మోసం చేయడం కోసమే ఆర్-5 జోన్
నాడు సీఆర్డీఏ విధివిధానాల్లో భాగంగా 5 శాతం భూమిని పేదల కోసం కేటాయించడం జరిగిందని, కానీ వైసీపీ ఆర్-5 జోన్ పేరిట ఇరువర్గాల ప్రయోజనాలను కాలరాసేందుకు కుట్ర పన్నిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇరుపక్షాల మేలు కోరి టీడీపీ నిర్ణయం తీసుకుంటే, వైసీపీ అందుకు పూర్తి
- 68 Views
- admin
- May 18, 2023
చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యే మళ్లీ పెళ్లి
చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యే మళ్లీ పెళ్లి సినిమా అని నటుడు నరేష్ తెలిపారు. నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మళ్లీ పెళ్లి’ చిత్రం
- 53 Views
- admin
- May 18, 2023
వైఎస్ షర్మిలపై మరో కేసు
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై మరో కేసు నమోదైంది. రెండు రోజుల కిందట టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన విలేకరుల సమావేశం, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ను దూషించారంటూ ఆ పార్టీ నేత నరేందర్


