యువత
- 15 Views
- admin
- February 11, 2021
విశాఖ ఉక్కు కోసం టీడీపీ ఉద్యమం
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వెనుక వైఎస్సార్సీపీ హస్తం ఉందని నారా లోకేష్ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చి.. దాన్ని విక్రయిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఒత్తిళ్లతోనే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి అంగీకరించిందని అన్నారు. వారే
- 12 Views
- admin
- February 10, 2021
వైసీపీ చెబుతున్నవి ఫేక్ లెక్కలే
పంచాయతీ ఎన్నికల్లో 94 శాతం గెలిచామంటూ వైసీపీ చెబుతున్నవి ఫేక్ లెక్కలే అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతప్తి వ్యక్తం చేశారు. వైసీపీ పతనానికి ఈ ఫలితాలతో నాంది పడిందన్నారు, ఇది ప్రారంభమని, రాబోయే
- 13 Views
- admin
- January 9, 2021
జగన్ హిందూమత ద్రోహి
ముఖ్యమంత్రి జగన్ నిలువెత్తు హిందూమత ద్రోహి అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం వ్యాఖ్యానించారు. జగన్ ఫేక్ క్రైస్తవుడని, క్రైస్తవ మతం ప్రబోధించిన విశ్వాసాలేవీ ఆయన ఒంటపట్టించుకోలే దన్నారు. ‘క్రైస్తవ మతం పాటించే దళితులపై అమానుషంగా దాడులు జరిగినా, జగన్ పట్టించుకోలేదు. రూ.వేల కోట్ల ప్రభుత్వ
- 10 Views
- admin
- October 12, 2020
వర్షాకాలంలో చిన్న జాగ్రత్తలతో అనారోగ్యాల నివారణ
వర్షాకాలమంటే మనకు చిన్నప్పట్నుంచే ఎంతో ఇష్టంగా ఉంటుంది. చల్లగా చినుకులు పడుతుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి వర్షాకాలంలో రోగులబారిన పడడం కూడా సాధారణ విషయమే. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో వైరస్ మరియు బాక్టీరియాలనుండి మనల్ని


